KIMS | హృద్రోగుల్లో రక్తప్రసరణను మెరుగుపరిచేందుకు గుండెలోని రక్తనాళాల్లో స్టంట్లు వేయడం సాధారణంగా జరిగేదే. కానీ, హైదరాబాద్లోని కిమ్స్ దవాఖాన వైద్యులు ఏకంగా ఓ మహిళ వెన్నెముకలోని ఎముకకే స్టంట్ వేసి తమ ప్
దేశీయ ఔషధ రంగానికి రాజధానిగా భాసిల్లుతున్న హైదరాబాద్.. క్రమంగా వైద్య పరికరాల తయారీలోనూ సత్తా చాటుతున్నది. ఇకపై గుండె శస్త్రచికిత్సల్లో ఉపయోగించే స్టెంట్ల తయారీ కేంద్రంగా ఆవిర్భవించనున్నది. సంగారెడ్డ�