గల్లీ నుంచి ఢిల్లీ దాకా కొట్లాడి బయ్యారం ఉక్కు పరిశ్రమను సాధించుకుంటామని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు స్పష్టంచేశారు. ఫ్యాక్టరీ సాధన కోసం బుధవారం బయ్యారం బస్టాండ్ సెంటర్లో �
బయ్యారం ఉక్కు పరిశ్రమ కోసం పార్లమెంట్లో కేంద్రాన్ని నిలదీస్తామని లోక్సభలో టీఆర్ఎస్ పక్ష నేత నామా నాగేశ్వర్రావు తెలిపారు. కేంద్ర మంత్రి కిషన్రెడ్డి సహాయమంత్రి నుంచి క్యాబినెట్ మంత్రిగా ఎదిగినా
బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు కేంద్రప్రభుత్వ భిక్ష కాదని, తెలంగాణ ప్రజల హక్కు అని ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియానాయక్ అన్నారు. పరిశ్రమ కోసం ప్రాణాలర్పించేందుకైనా సిద్ధమని ప్రకటించారు
అమరావతి : విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో మూడు వందల రోజులుగా కార్మికులు చేపట్టిన ఆందోళనలకు మద్దతుగా జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్ ఆదివారం ఒకరోజు దీక్షను ప్రారంభించారు. మంగళగిరిలోని జనసేన పార్టీ ప్�
అమరావతి : విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడాలని కోరుతూ ఈనెల 12న జనసేన అధినేత పవన్కల్యాణ్ నిరాహారదీక్ష చేయనున్నారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేపట్టనున్న దీక్షలో పా