Madhya Pradesh | ‘‘మా అమ్మ నన్ను కొట్టింది, నా చాక్లెట్లు దొంగిలించింది, ఆమెను అరెస్ట్ చేసి జైల్లో పెట్టండి’’ అంటూ.. మూడేళ్ల బుడతడు పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేసిన ఘటన ఇటీవల అందరి దృష్టిని ఆకర్షించింది. మధ్�
ఎస్ఐ ప్రియాంక నాయక్ కూడా ఫిర్యాదు రాస్తున్నట్లుగా బాలుడ్ని నమ్మించారు. తన తల్లిపై ఆ బుడతడు చేసిన ఆరోపణలను అందులో నమోదు చేసింది. అనంతరం ఆ బాలుడికి ఆమె నచ్చజెప్పారు.