ప్రాణాలకు తెగించి కొట్లాడి.. తెలంగాణను సాధించిన కేసీఆర్తోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని టీఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ పేర్కొన్నారు.
ఎస్సీ వర్గీకరణపై కమిటీ వేసి, ఏబీసీడీ వర్గీకరణ చేస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చుకుండా బీజేపీ మరోసారి మాదిగలను మోసం చేసిందని ఎమ్మార్పీఎస్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ ఆవేదన వ్�
ఈ నెల 19న ‘ఢిల్లీలో మాదిగల లొల్లి’ పేరిట నిరసన కార్యక్రమాన్ని చేపట్టనున్నట్టు ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మేడి పాపయ్య మాదిగ, రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ తెలిపారు.