సుప్రీంకోర్టు సోమవారం తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవికి పలు ప్రశ్నలను సంధించింది. “శాసన సభ రెండోసారి ఆమోదించిన బిల్లులను రాష్ట్రపతి పరిశీలనకు ఎలా పంపిస్తారు?
అసెంబ్లీ చుట్టూ 4 కిలోమీటర్ల పరిధిలో గురువారం నుంచి ఆంక్షలు విధిస్తున్నట్లు నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. 3వ తేదీ నుంచి శాసన సభ, శాసన మండలి సమావేశాలు ప్రారంభమవుతున్నాయి.