విద్యారంగంలో పాలమూరు యూనివర్సిటీ అగ్రగామిగా నిలవాలని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. గురువారం పాలమూరు యూనివర్సిటీలో నిర్వహించిన 4వ స్నాతకోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. భారత
డిజిటల్ సాక్షరత గురించి, దాని ప్రాముఖ్యం గురించి రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఇటీవల తరచూ మాట్లాడుతున్నారు. వర్తమానంలో ఈ అంశం అత్యంత కీలకమైనది. ఆ దిశగా ప్రభుత్వాలూ, వ్యక్తులూ, విద్యావేతలూ ఆలోచించాల