సమాజంలో అట్టడుగు వర్గాల వారికి నాణ్యమైన విద్య, వైద్యం అందేలా కృషి చేయాలని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. క్షయ రహిత సమాజాన్ని నిర్మూలించడంలో వనపర్తి జిల్లా యం త్రాం గం కృషి అభినందనీయమన్నారు. �
యువతలో భారతీయ కళల పై ఆసక్తి పెరుగుతుండడం శుభ పరిణామమని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. సోమవారం సాయంత్రం సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటీ హైదరాబాద్ క్యాంపస్లో సొసైటీ ఫర్ ద ప్రమోషన్ ఆఫ్ ఇం�