రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల ఏర్పాట్లలో జిల్లాలోని వివిధ శాఖల అధికారులు నిర్లక్ష్యం వహించడంతో వారిపై సిద్దిపేట కలెక్టర్ హైమావతి కొరడా ఝుళిపించారు. మొత్తం 175 మంది ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు కలెక్టర్�
రంగారెడ్డి జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న ఫ్యూచర్సిటీలోనే ఫార్మాసిటీ కూడా ఉంటుందని రంగారెడ్డి జిల్లా ఇన్చార్జి మంత్రి శ్రీధర్బాబు వెల్లడించారు.
‘అమెరికాలోని డాలస్ నగరంలో చరిత్రలో నిలిచిపోయేలా జరిగిన తెలంగాణ ఆవిర్భావ వేడుకలను చూసి.. మిగతా దేశాల్లోని తెలంగాణ బిడ్డలు ఇలాంటి వేడుకలు జరిపేందుకు ముందుకొస్తున్నారు.
బీఆర్ఎస్పై కొందరు వ్యక్తులు, కొన్ని రాజకీయ పార్టీల నాయకులు కుట్రలు చేస్తున్నారని, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, వారి కుట్రలు ఎన్నటికీ సాగవని శాసనమండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి హెచ్చ�
జూన్ 2వ తేదీన నిర్వహించే తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవంలో భాగంగా ములుగు జిల్లా కేంద్రంలో నిర్వహించే వేడుకలకు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా నియామకమయ్యారు.