‘కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే రాష్ట్రంలో మళ్లీ చీకటి రోజులే. ఆరు గ్యారంటీలు అని చెప్తున్న ఆ పార్టీ నేతలు.. అధికారంలో ఉన్న కర్ణాటక, రాజస్థాన్, ఇతర రాష్ర్టాల్లో ఎందుకు అమలు చేయడం లేదు. కర్ణాటకలో 24గంటల విద్యు
పవర్ టారిఫ్ నిర్ధారణకు మూడు నెలల్లోగా విధివిధానాలు రూపొందించాలని అన్ని రాష్ర్టాల విద్యుత్తు నియంత్రణ సంస్థలను సుప్రీంకోర్టు ఆదేశించింది. నిబంధనల రూపకల్పనకు విద్యుత్తు చట్టం-2003లోని సెక్షన్ 61లో పొంద