తెలంగాణ, ఏపీ కలిసి ఉండాలని కోరుకుటామనే వైసీపీ వ్యాఖ్యల వెనుక బీజేపీ ఉన్నదని రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి ఆరోపించారు.
రాష్ట్ర విభజన సమస్యలపై కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో ఈ నెల 23న ఢిల్లీలో సమావేశం జరుగనున్నది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ అధికారులు మంగళవారం తెలంగాణ, ఏపీ అధికారులకు సమాచారం అందజేశారు
తెలుగు రాష్ట్రాల విభజన సమస్యలపై కేంద్రం ప్రత్యేక సమావేశం నిర్వహించనుంది. మంగళవారం జరిగే ఈ సమావేశంలో ఇరు రాష్ట్రాల సీఎస్లతోపాటు పలువురు అధికారులు, కేంద్ర ప్రభుత్వానికి