ఈ ఏడాది చేపట్టబోయే జనగణనపై సోషల్ మీడియా వేదికగా ఎవరూ అపోహలు సృష్టించవద్దని రాష్ట్ర సెన్సస్ డైరెక్టర్ భారతి హోళికేరి కోరారు. సెన్సస్ యాక్ట్ ప్రకారం ప్రజ ల నుంచి సేకరించిన సమాచారాన్ని అత్యంత గోప్యం�
జనగణన-2027ను పకడ్బందీగా చేపట్టాలని రాష్ట్ర సెన్సస్ డైరెక్టర్ భారతి హోళికేరీ అన్నారు. జనాభా గణనలో ఏ ఒక్కరినీ వదలకుండా, డూప్లికేషన్ లేకుండా చూడాలన్నారు. క్షేత్రస్థాయిలో జనాభా ఉన్నది ఉన్నట్టు రిఫ్లెక్ట్�