పదో తరగతి వార్షిక పరీక్షల షెడ్యూల్ విడుదలయ్యింది. ఎడతెగని జాప్యానికి.. నిరీక్షణకు తెరదించుతూ ఎట్టకేలకు ఈ పరీక్షల షెడ్యూల్ను ప్రభుత్వం మంగళవారం ఖరారు చేసింది. 2026 మార్చి 14 నుంచి పరీక్షలు జరుగనున్నాయి.
మల్లారెడ్డి విశ్వవిద్యాలయం ఉమ్మడి ప్రవేశ పరీక్ష (ఎంఆర్యూ సెట్) ఏప్రిల్ 23 నుంచి 29 వరకు నిర్వహించనున్నట్టు వర్సిటీ వీసీ వీఎస్కే రెడ్డి తెలిపారు. ఈ పరీక్షల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు ఉపకార వేతనాలను �