కరీంనగర్ జిల్లా కేంద్రంలో ముప్పై ఏళ్ల క్రితమే విద్యుత్ శాఖ కార్యాలయ ఆవరణలో స్పోర్ట్స్ కౌన్సిల్ ఏర్పాటైంది. విద్యుత్ శాఖ రిటైర్డ్ ఉద్యోగులు హైమద్, లక్ష్మయ్య కీలక పాత్ర పోషించారు.
వివిధ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నది. ఒక్కో నోటిఫికేషన్ విడుదల అవుతుండటంతో ఉద్యోగాన్ని చేజిక్కించుకునేందుకు అభ్యర్థులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. వివిధ పోటీ...