దోమ : కడుపునొప్పి బాధ భరించలేక పురుగుల మందు తాగి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఓ వివాహిత మృతి చెందిన ఘటన దోమ మండల పరిధిలోని మోత్కూర్ గ్రామంలో చోటు చేసుకున్నది. ఎస్సై రమేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్�
నర్సంపేట : బాలుడు అయిదు రూపాయల బిల్లతో ఆడుకుండూ మింగేశాడు. బాలుడికి అవస్థ ఏర్పడడంతో నర్సంపేటలోని ఈఎన్టి ఆస్పత్రికి తీసుకరాగా తొలగించారు. వివరాలిలా ఉన్నాయి. నెక్కొండ మండల చింతనెక్కొండ గ్రామానికి చెంది�