ఎస్సెస్సీ ఫలితాల్లో భాష్యం విద్యార్థులు విజయభేరి మోగించినట్లు విద్యాసంస్థల మేనేజింగ్ డైరెక్టర్ భాష్యం సాకేత్రామ్ తెలిపారు. పీ శృతి, ఆర్ గుణసాయి, శరణ్రెడ్డి 600మార్కులకు 595 సాధించి అత్యుత్తమ ప్రతిభ
రాష్ట్రంలో ఈసారి పదో తరగతి వార్షిక పరీక్ష ఫలితాల్లో రికార్డ్ స్థాయి ఉత్తీర్ణతా శాతం నమోదైంది. అత్యధికంగా 95.15 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. రాష్ట్రవ్యాప్తంగా 5,26,166 మంది విద్యార్థులు పరీక్షల�