ఎస్సారెస్పీ పునర్జీవ పథకంని కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యం చేస్తోందని కన్నెపల్లి పంప్ హౌస్ నుండి గాయత్రి పంప్ హౌస్ కు నీటిని విడుదల చేసి, ఎస్సారెస్పీ పునర్జీవ పథకం ద్వారా వరద కాలువకు నీటిని విడుదల చేసి,
మొన్నటి వరకు నిండుగా నీళ్లతో జలకళను సంతరించుకొని ఊళ్లకు ప్రాణాలు ఊది, పంటలకు జీవం పోసిన చెరువులు.. మళ్లీ తన జలకళను కోల్పోయాయి. ఏడాదిన్నర కిందటి వరకు ఊరంతటికీ ఆదరువుగా.. బతుకుదెరువుగా నిలిచినా.. ప్రస్తుతం ప�