Singareni | మంచిర్యాల జిల్లా నస్పూర్ మండలం శ్రీరాంపూర్ డివిజన్ ఎస్సార్పీ 3 గనిలో బుధవారం ఉదయం గనిపైకప్పు కూలి నలుగురు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనలో గనిలోని 21 డిప్ 24
Singareni | మంచిర్యాలలోని శ్రీరాంపూర్ ఏరియా ఎస్ఆర్పీ-3 సింగరేణి బొగ్గు గనిలో పై కప్పు కూలి నలుగురు కార్మికులు మృతి చెందిన విషయం విదితమే. సింగరేణి కార్మికుల మృతిపట్ల టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సంతాపం