అష్టాదశ శక్తిపీఠాల్లో ఐదవదిగా పేరొంది పవిత్ర తుంగభద్ర నదీ తీరంలో వెలిసిన జోగుళాంబ గద్వా ల జిల్లా అలంపూర్ క్షేత్రంలో మూడ్రోజులు గా ఆధ్యాత్మిక శోభ సంతరించుకున్నది.
మావోయిస్టు పార్టీ సభ్యురాలు, తక్కళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న భార్య శ్రీవిద్యను కంది జైలుకు తరలించారు. నాంపల్లిలోని తన సోదరుడు నార్ల రవివర్మ ఇంట్లో తలదాచుకున్న విషయం తెలుసుకున్న ఇంటెలిజెన్స్ �