ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఓ సంస్థ నడిపే హెలికాప్టర్ మంగళవారం అండమాన్ నికోబార్ దీవుల్లోని సముద్రంలో కూలిపోయింది. ఈ ఘటనలో అందులో ప్రయాణిస్తున్న ఇద్దరు పైలట్లు, అయిదుగురు ప్రయాణికులు ప్రాణాలతో బయటపడ్డార�
కేంద్ర పాలిత ప్రాంతమైన అండమాన్ నికోబార్ ద్వీపశ్రేణికి రాజధానిగా ఉన్న పోర్ట్బ్లెయిర్ నగరం పేరును శ్రీవిజయపురంగా మార్చినట్టు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా ప్రకటించారు.