భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానంలోని శ్రీ లక్ష్మీతాయారు అమ్మవారి ఆలయంలో శ్రీదేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు కనులపండువగా సాగుతున్నాయి. మూడురోజులుగా ఉత్సవాలకు భక్తులు పెద్దసంఖ్యలో హాజరవుతున్నారు. మూ
వేములవాడ అనుబంధ మామిడిపల్లి శ్రీసీతారామస్వామి దేవాలయ ఆవరణలో జరిగే మాఘ అమవాస్య జాతరకు అధికారులు ఏర్పాట్లు చేశారు. గురువారం జాతర ఏర్పాట్లను తహసీల్దార్ విజయ్ ప్రకాశ్రావు, ఎంపీడీవో రామకృష్ణ, ఆలయ సూపరిం