శ్రీలంకలోని అనూరాధపురం మహా విహార ప్రధాన భిక్షువు జ్ఞానతిలకథెరొతో బుద్ధవనం ప్రత్యేక అధికారి మల్లేపల్లి లక్ష్మయ్య ఆదివారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బుద్ధవనం ప్రత్యేకతలను వివరించి, ఆహ్వానించగా.. త్వరలో�
ప్రధాని మోదీ ప్రభుత్వ విధానాలను ముందుగానే తమ కార్పొరేట్ మిత్రులకు లీక్ చేశారనే ఆరోపణలున్నాయి. తన మిత్రుడైన అదానీ కంపెనీల్లో పెట్టుబడుల కోసమే విదేశీ పర్యటనలకు వెళ్లారనడానికి ఆధారాలు బయటకువచ్చాయి.