‘అర్జునా! ఎవరైతే బుద్ధితో విచారించి, ఫలితాపేక్ష లేకుండా, వివేకంతో కర్మలను ఆచరిస్తాడో.. అతను తన కర్మలకు సంబంధించిన మంచిచెడు ఫలితాలను ఈ జన్మలోనే వదిలేస్తాడు. అందువల్ల నైపుణ్యంతో పనిచేయడం అనేది యోగం’ అంటాడ�
‘చరాచర ప్రకృతిలోని సకల జీవులను తనతో సమంగా భావిస్తూ, తనలో దర్శిస్తూ, ఇతరుల కష్టసుఖాలకు సహృదయంతో స్పందించేవారిని, పరమ యోగులుగా పరిగణిస్తాను’ అంటాడు కృష్టపరమాత్మ. వ్యక్తి ఎలాగైతే శరీరంలోని అవయవాలను తనవిగ�
జగద్గురువైన శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీత రూపంలో సమస్త మానవాళికీ ఒక దివ్యమైన బహుమతిని ప్రసాదించాడు. ప్రస్తుత యుగంలో కురుక్షేత్రాన్ని తలపించే మన రోజువారీ జీవితాలకు మార్గనిర్దేశం చేసే దిక్సూచి గీత.