కొమురవెల్లి మల్లికార్జునస్వామి క్షేత్రంలో శుక్రవారం అర్ధరాత్రి పెద్దపట్నం కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. శివరాత్రి సందర్భంగా ఒగ్గు పూజారులు పంచరంగులతో పెద్దపట్నం వేసి జానపద పాటలు పాడా�
సిద్దిపేట జిల్లా కొమురవెల్లిలోని మల్లికార్జున స్వామి క్షేత్రం బ్రహ్మోత్సవాలకు సిద్ధమైంది. ఆలయ ఆచార, సంప్రదాయాల ప్రకారం సంక్రాంతి తర్వాత వచ్చే మొదటి ఆదివారంతో స్వామి వారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయ