తిరుపతి : తిరుపతి శ్రీ గోవిందరాస్వామివారికి రూ.1.20 లక్షల విలువైన బంగారు పూత వేసిన రాగి ఆభరణాలను మంగళవారం ఆలయ పరిచారకులు కానుకగా సమర్పించారు. ప్రత్యేకశ్రేణి డిప్యూటీ ఈవో రాజేంద్రుడికి వీటిని అ�
తిరుపతి,జూలై: తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో మూడు రోజుల పాటు జరుగనున్న జ్యేష్టాభిషేకం సోమవారం ప్రారంభమైంది. ప్రతి ఏడాది ఆషాఢ మాసంలో జ్యేష్టా నక్షత్రం నుంచి శ్రీ గోవిందరాజస్వామివారికి జ్యేష్�
తిరుపతి,జూలై: తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో జులై 19 నుంచి 21వ తేదీ వరకు మూడు రోజుల పాటు జ్యేష్టాభిషేకం జరుగనున్నది. ప్రతి ఆషాఢ మాసంలో జ్యేష్టా నక్షత్రం నుంచి తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్