చంపాపేట : చంపాపేట డివిజన్ పరిధిలోని కర్మన్ఘాట్ శ్రీ ధ్యానాంజనేయ స్వామి ఆలయంలో శ్రీ గోదా రంగనాయక స్వామి కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. శుక్రవారం భోగి పండగ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో కొవిడ్ నిబంధన�
కడ్తాల్ : మండల కేంద్రంలోని భూనీలా సహిత లక్ష్మీచెన్నకేశవస్వామి ఆలయంలో గురువారం గోదాదేవి, రంగనాథస్వామి వారి కల్యాణోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. కల్యాణోత్సవం పురస్కరించుకుని ఆలయాన్ని కొబ్బరి, మామిడాక�
ఘట్కేసర్ రూరల్: దైవచింతన కలిగిన ప్రతి ఒక్కరు అనుకున్న లక్ష్యాన్ని సాధించటంతో పాటు మానసిక ప్రశాంతత కలిగి ఉంటారని రాష్ట్ర మంత్రి చామకూర మల్లారెడ్డి తెలిపారు. మండల పరిధి ఎదులాబాద్ గ్రామంలోని శ్రీ గోదా సమ�