దత్తాత్రేయుడు యోగి రాజు. ఏ స్థితి లౌకిక బంధనాలకు అతీతంగా విలక్షణంగా కనిపిస్తుందో, ఆ స్థితిని జ్ఞానులు యోగమార్గంలో అనుష్ఠించి గమ్యం చేరుతారు. అటువంటి సవ్యమార్గాన్ని చూపించే గురు సంప్రదాయానికి ఆద్యుడు ద�
మండల కేంద్రంలో దత్త జయంతి వేడుకలు బుధవారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. భజన సంకీర్తనలతో పల్లకీ ఊరేగింపును ప్రధాన వీధులగుండా నిర్వహించారు. ముందుగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేసి దేవతలను భక్తులు దర్శించుక�