సాధారణంగా అన్ని ఆలయాల్లో మనం ఆలయంలోకి ప్రవేశించగానే స్వామిని చూసి భక్తి భావంతో నమస్కారం చేసుకుంటాం. శివాలయానికి వెళ్లినప్పుడు అలా నేరుగా స్వామిని చూసి నమస్కరించుకునే అధికారం, అవకాశం భక్తులకు లేవు. అక్�
సాధారణంగా మనం చేసుకునే పండుగలన్నీ విందులతో, వినోదాలతో నిండి ఉంటాయి. కానీ, ఇందుకు భిన్నంగా శివరాత్రి జరుగుతుంది. ఈ పర్వదినాన్ని పూర్తిగా ఉపవాసంతో జరుపుకొంటాం.
హైం దవ ఆధ్యాత్మిక విధానంలో కనిపించే ప్రతి దైవ ప్రతిమ ఒక వైజ్ఞానిక భావానికి, ఖగోళానికి, భూగోళానికి, ప్రకృతికి ప్రతీకలుగానే ఉంటాయి. చూసే దృష్టి ఉంటే అంతా విశ్వమయమే.