మూడు రాష్ర్టాల భక్తుల ఆరాధ్య దైవం, కోరిన కోర్కెలు నెరవేర్చే పుణ్యక్షేత్రం, దక్షిణ ముఖ హనుమాన్ మందిరంగా ప్రసిద్ధి చెందింది సలాబత్పూర్ అంజనేయస్వామి ఆలయం. మూడు రాష్ర్టాలైన తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రల
ప్రతి ఒక్కరూ చాకలి ఐలమ్మ అడుగుజాడల్లో నడవాలని ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం కామోల్ గ్రామంలో ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుంసర సర్పంచ్ ప్రవీణ్ తండ
బంజారాహిల్స్ రోడ్డు నం.14లోని శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో శ్రావణమాసం సందర్భంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో లక్ష నాగవల్లి అలంకరణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు.