వన్డే ప్రపంచకప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో పరాజయం పాలైన టీమ్ఇండియా.. రెండు వారాలు తిరిగేసరికి అదే కంగారూలపై టీ20 సిరీస్ కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్కు ముందే కప్పు ఖాతాలో వేసుకున్న భారత్.. ఆదివారం జరిగిన �
టీ20 వరల్డ్కప్( T20 World Cup ) కోసం ఇప్పటికే సెలక్టర్లు 15 మంది సభ్యుల టీమిండియాను ఎంపిక చేశారు. అయితే ఇప్పుడీ టీమ్లో మార్పులు చేసే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.