విద్యారంగానికి పెద్దపీట వేస్తామని చెప్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వం క్షేత్రస్థాయిలో మాత్రం చిన్నచూపు చూస్తున్నది. విద్యాసంవత్సరం ప్రారంభమై నాలుగు నెలలు గడుస్తున్నా పాఠశాలల నిర్వహణకు నిధులు కేటాయించక
గత ప్రభుత్వాల హయాంలో ప్రభుత్వ విద్యకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందలేదు. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ విద్యకు ప్రాధాన్యమిస్తూ ఆ దిశగా ప్రత్యేక నిధులు కేటాయిస్తూ అభి�