న్యూఢిల్లీ: వ్యాపార దిగ్గజం టాటా గ్రూప్.. ఐపీఎల్లో అడుగుపెట్టనున్నది. ప్రస్తుతం లీగ్కు స్పాన్సర్గా వ్యవహరిస్తున్న చైనా మొబైల్ తయారీ సంస్థ వీవో వైదొలగనుండటంతో.. వచ్చే రెండేండ్లకు గానూ టాటా గ్రూప్ ఐ
ముంబై: కరోనా మహమ్మారి కారణంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 14వ సీజన్ వాయిదాపడిన విషయం తెలిసిందే. ఒకవేళ లీగ్ను నిర్వహించలేకపోతే బీసీసీఐకి రూ.2,500 కోట్ల నష్టం వచ్చే అవకాశం ఉంది. లీగ్ వాయిదా నిర్ణయాన్న