గతేడాది వర్షాకాలంలో నాగార్జున సాగర్కు వరద భారీగా వచ్చింది. మూడు నెలలపాటు నిరంతరాయంగా గేట్ల ద్వారా సుమారు వెయ్యి టీఎంసీల నీటిని దిగువకు విడుదల చేశారు. ఈ నేపథ్యంలో డ్యామ్ స్పిల్ వేపై గుంతలు ఏర్పడి భారీ
నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ స్పిల్వే మరమ్మతు పనులకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. రూ. 20 కోట్లను సైతం విడుదల చేసింది. దాంతో పనులు త్వరగా ప్రారంభించేందుకు ఎన్నెస్పీ అధికారులు కసరత్తు చేస్�