దేశీయ స్టాక్ మార్కెట్లు ఆకాశమే హద్దుగా దూసుకుపోయాయి. రోజుకొక రికార్డు స్థాయిలో చేరుకుంటున్న సూచీలు శుక్రవారం చారిత్రక గరిష్ఠ స్థాయిలో ముగిశాయి. గత పదకొండు రోజులుగా లాభపడుతున్న సూచీలకు మదుపరుల నుంచి వ
కొలంబో: ఆర్థిక సంక్షోభంతో సతమతం అవుతున్న శ్రీలంకకు సుమారు 21 వేల టన్నుల ఎరువుల్ని ఇవాళ భారత్ అందజేసింది. కొలంబోలో ఉన్న భారత ఎంబసీ దీనికి సంబంధించిన ఓ ట్వీట్ చేసింది. రెండు దేశాల మధ్య స్నేహం, సహ�