మామిడి తోటలపై ప్రతికూల వాతావరణం ప్రభావం చూపుతున్నది. ఆలస్యంగానైనా పూసిన పూతను చూసి ఆనందంలో మునిగి తేలిన రైతన్నలకు ఇప్పుడు కాత లేకపోవడంతో తలలు పట్టుకుంటున్నారు. మామిడి దిగుబడి సాధారణంతో పోల్చితే ఈసారి 30
కోల్కతా: పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ప్రధాని నరేంద్ర మోదీకి ప్రత్యేక మామిడి పండ్లను బహుమతిగా పంపారు. 2011లో తొలిసారి సీఎం అయిన నాటి నుంచి ఈ సంప్రదాయాన్ని ఆమె కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా గత వారం �
4 నుంచి 6 శాతం చక్కెర స్థాయి కలిగిన మూడు రకాల చక్కెర రహిత మామిడి పండ్లను ఒక నిపుణుడైన రైతు పండిస్తున్నాడు. చక్కెర అధికంగా ఉన్నందున మామిడి పండ్లను తినలేకపోతున్న మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇది ఉపశమనం కలిగించన�