మహాలక్ష్మి పథకంతో అద్దె బస్సులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆర్టీసీలోని అద్దె బస్సుల యజమానుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అబ్బా మధుకర్రెడ్డి అన్నారు. బుధవారం చౌటుప్పల్లో ఆ సంఘం సర్వసభ్య సమావేశంల�
శబరిమల యాత్రకు వెళ్లే అయ్యప్ప భక్తుల సౌకర్యార్థం టీఎస్ఆర్టీసీ ప్రత్యేక అద్దె బస్సుల సదుపాయాన్ని కల్పిస్తున్నట్టు సంస్థ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు.