లక్షణమైన టీచర్ ఉద్యోగం మానేసి ప్రత్యేక అవసరాలున్న పిల్లల కోసం ఓ పాఠశాలను స్థాపించారు ఫరీదా రాజ్. రెమెడియల్ ఎడ్యుకేటర్గా తన అనుభవాలకు పుస్తకరూపం ఇచ్చారు. తాజాగా,మల్టిపుల్ స్లిరోసిస్ గురించి మరో ప�
కొందరు ఆచార్యులు బోధనలో, పరిశోధనలో, పరిపాలనలో తమ విశేష కృషితో తాము చేపట్టిన పదవులకే వన్నె తెస్తారు. విశ్వ విద్యాలయాల అసలు లక్ష్యాలను చిత్తశుద్ధితో సాధిస్తారు. అలాంటి వారిలో అగ్రగణ్యులు ఆచార్య తంగెడ నవనీ