రాష్ట్రంలోని 1553 జూనియర్ లైన్మెన్ పోస్టుల భర్తీకి సోమవారం నుంచి సర్టిఫికెట్ల వెరిఫికేషన్, పోల్ క్లెంబింగ్ పరీక్ష నిర్వహించనున్నట్టు టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి తెలిపారు.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వినియోగం గణనీయంగా పెరుగుతున్నదని తెలంగాణ రాష్ట్ర దక్షిణ విద్యుత్తు పంపిణీ సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ జీ రఘుమారెడ్డి వెల్లడించారు. డిస్కం పరిధిలో విద్యుత్త
విద్యుత్తు కొనుగోలు, సరఫరాకు సంబంధించిన వ్యవహారాల్లో ప్రభుత్వ గ్యారంటీని ఎత్తివేయాలని తెలంగాణ విద్యుత్తు సంస్థల ఉన్నతాధికారులు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (పీఎఫ్సీ)కు విజ్ఞప్తి చేశారు.