డ్రగ్స్ పార్టీపై టీనాబ్ అధికారులు దాడి చేసి.. ఇద్దరు మాదకద్రవ్యాల విక్రేతలతో పాటు 12 మంది వినియోగదారులను పట్టుకున్నారు. వీరికి పరీక్షలు నిర్వహించగా ముగ్గురికి పాజిటివ్ వచ్చినట్లు టీనాబ్ ఎస్సీ సునీత�
గతంలో డ్రగ్స్ తీసుకొనేవాడినని, ఆ తర్వాత మానేశానని సినీ నటుడు నవదీప్ చెప్పినట్టు తెలిసింది. ఎలాంటి వైద్యపరీక్షలకు అయినా తాను సిద్ధమని అన్నట్టు సమాచారం.
హైదరాబాద్లో మరోసారి భారీగా గంజాయి (Ganja) పట్టుబడింది. ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం (Vijayanagaram) నుంచి మహారాష్ట్రకు (Maharashtra) లారీలో గంజాయిని తరలిస్తున్న ఐదుగురు సభ్యుల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు.