మహబూబాబాద్ జిల్లా భజనతండా వద్ద జరిగిన పార్థసారథి హత్య కేసు మిస్టరీ వీడింది. ప్రియుడి మోజులో పడి అతడి భా ర్యే సుపారీ ఇచ్చి హత్య చేయించినట్లు పోలీసుల విచారణలో తేలింది. వివరాలను గురువారం మానుకోట టౌన్ పోల�
సెలవులకు ఇంటికి వెళ్లి వస్తున్న ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యారు. గుర్తుతెలియని దుండగులు అతడిని వెంబడిస్తూ వచ్చి గొడ్డలితో నరికి చంపారు. ఈ ఘటన మానుకోట శివారు అయోధ్య గ్రామ పంచాయతీ పరిధి భజన తండా వద్ద సోమవ�