Operation Smile | ప్రమాదకర ప్రాంతాల్లో పనిచేస్తున్న పిల్లలను గుర్తించి రక్షించడం, తప్పిపోయిన పిల్లలను వారి కుటుంబ సభ్యులకు చేర్చడం, అనాథ పిల్లలకు పునరావాసం కల్పించడమే ఆపరేషన్ స్మైల్ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని �
రూ. 33 లక్షల విలువ చేసే సిగరేట్ ప్యాకెట్ల చోరీ జరిగిన ఘటనలో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి రిమాండుకు తరలించినట్లు మెదక్ ఎస్పీ డీవీ శ్రీనివాస్రావు తెలిపారు. శనివారం ఆయన మెదక్లో విలేకరులతో మాట్లాడుతూ..
నేరాల నియంత్రణకు పటిష్టమైన చర్య లు తీసుకోవాలని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు పేరొన్నారు. వార్షిక తనిఖీల్లో భాగంగా సోమవారం ఆసిఫాబాద్ డీఎస్పీ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించార�