విక్రయించిన సోయా వాపసు రావడంపై రైతులు మళ్లీ ఆందోళన చేపట్టారు. విక్రయిస్తున్న సమయంలో 51 కిలోల కాంటా పెట్టిన బ్యాగు 45 కిలోలతో తిరిగి ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తంచేస్తూ పొతంగల్ మండలం హెగ్డోలి కొనుగోలు కేంద్రం వ
కొనుగోలు చేసిన సోయా పంటను తిరిగి వాపస్ ఇవ్వడంపై రైతులు భగ్గుమన్నారు. అదీగాక కొనేటప్పుడు 51 కిలోలు కాంటా పెట్టి.. తిరిగి ఇచ్చేటప్పుడు 45 కిలోల బస్తా ఇవ్వడంతో ఆందోళనకు దిగారు. నిజామాబాద్ జిల్లా పొతంగల్ మండ