సోయా కొనుగోలు వెంటనే ప్రారంభించాలని కోరుతూ పొతంగల్ మండల కేంద్రంలోని సహకార సంఘం ఇన్చార్జి కార్యదర్శి శివాజీకి శనివారం మండలంలోని సుంకిని గ్రామ రైతులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. స
సోయా కొనుగోళ్లపై సీలింగ్ విధించడాన్ని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి తీవ్రంగా ఖండించారు. సోయా దిగుబడి ఎకరానికి 10 నుంచి 12 క్వింటాళ్లు వస్తుంటే ప్రభుత్వం 6 క్వింటాళ్లు మాత్రమే తీసుకుంటామనడ�