క్యాన్సర్ చికిత్స నియమాలను తిరగరాసే ఆవిష్కరణను దక్షిణ కొరియా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ప్రాణాంతక క్యాన్సర్ కణాల స్వభావాన్ని.. వాటిని ధ్వంసం చేయకుండానే సాధారణ కణజాలంగా మార్చివేశారు. ప్రస్తుతం క్యా�
ప్రాణాంతక క్యాన్సర్ వ్యాధి చికిత్సకు సౌత్ కొరియాకు చెందిన శాస్త్రవేత్తలు కొత్త విధానాన్ని అభివృద్ధి చేశారు. క్యాన్సర్ కణాలనే సాధారణ కణాలుగా మార్చి వ్యాధిని అంతం చేయవచ్చని వీరు జరిపిన పరిశోధనలో తేల�
సెకన్లలోనే రీచార్జ్ చేయగల, అధిక శక్తి కలిగిన హైబ్రిడ్ సోడియం అయాన్ బ్యాటరీని దక్షిణ కొరియా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. సాంకేతిక ఆవిష్కరణలో ఇదొక పెద్ద ముందడుగుగా నిపుణులు భావిస్తున్నారు.
Non veg rice | ఆహారం ద్వారా అధిక ప్రోటీన్లు పొందాలనుకొనేవారికి శుభవార్త. దక్షిణ కొరియాలోని యోన్సీ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు కొత్త రకం హైబ్రీడ్ నాన్వెజ్ రైస్ (మాంసం బియ్యం)ని సృష్టించారు.