బటన్ నొక్కితే వేల కిలోమీటర్లు దూసుకెళ్లడానికి దక్షిణ చైనాలోని వ్యవసాయ క్షేత్రాల్లో సిద్ధంగా ఉన్న అణు క్షిపణుల్లో ఇంధనానికి బదులుగా నీరు ఉన్నట్లు అమెరికా నిఘా వర్గాల నివేదికలు వెల్లడించాయి. 2024లో చైనా �
దక్షిణ చైనా సముద్రంలో డ్రాగన్ దేశం దాష్టీకాన్ని ప్రదర్శించింది. 2020లో భారత సైనికులపై చైనా జరిపిన గల్వాన్ తరహా అమానుష దాడిని గుర్తు చేసేలా ఫిలిప్పీన్స్ నేవీకి చెందిన రెండు బోట్లపై చైనా సైనికులు కత్తుల�