స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ను మరో మ్యాచ్ మిగిలుండగానే వెస్టిండీస్ కైవసం చేసుకుంది. ఆదివారం జరిగిన రెండో టీ20లో కరీబియన్ జట్టు మొదట బ్యాటింగ్ చేస్తూ నిర్ణీత 20 ఓవర్ల
వెస్టిండీస్తో బుధవారం ఆరంభమైన రెండో టెస్టు తొలి రోజు దక్షిణాఫ్రికా జట్టు 7 వికెట్లకు 311 పరుగులు చేసింది. మార్క్మ్ (96), టోని డి జార్జి (85) తృటిలో సెంచరీలు చేజార్చుకున్నారు.