West Bengal : పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఉద్రిక్తత కొనసాగుతోంది. టీఎంసీ గూండాలు తమను బెదిరిస్తున్నారంటూ సౌత్ 24 పరగణాస్ జిల్లాలోని ఫాల్టాలో స్థానికులు ఆందోళన బాటపట్టారు.
West Bengal elections: పశ్చిమ బెంగాల్లోని సౌత్ 24 పరగనాస్ జిల్లాలో ఇవాళ 15 పోలింగ్ స్టేషన్ల పరిధిలో రీపోలింగ్ నిర్వహిస్తున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం రీపోలింగ్ జరుగుతోంది. ఏప్రిల్ 29వ తేదీన జరి�
Bengal Violence: ఓ వివాదాస్పద భూమిలో షాపు ఏర్పాటు ఘర్షణకు దారి తీసింది. పశ్చిమ బెంగాల్లో రెండు గ్రూపులు కొట్టుకున్నాయి. ఆ ఘర్షణల్లో శివాలయాన్ని ధ్వంసం చేశారు. ఈ కేసులో 40 మందిని అరెస్టు చేశారు.
కోల్కతా: పశ్చిమ బెంగాల్లో రాజకీయ హత్యలు కొనసాగుతున్నాయి. అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) కార్యకర్తను ప్రత్యర్థులు కత్తితో పొడిచి హత్య చేశారు. దక్షిణ 24 పరగణాల జిల్లాలో శనివారం ఈ సంఘటన జరిగిం