ప్రభుత్వం జొన్న కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే డిమాండ్ చేశారు. గురువారం ఆయన పిట్లం మండల కేంద్రంలో విలేకరులతో మాట్లాడారు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవ�
ఝరాసంగం, జూలై8 : టీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం పని చేస్తుందని జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్రావు అన్నారు. శుక్రవారం ఝరాసంగం మండల కేంద్రంలోని గ్రామ సొసైటీలో జొన్నల కొనుగోలు కేంద్రాన్ని ప