వరి చివరి దశలో ఉండడంతో ఎస్సారెస్పీ నీటిని విడుదల చేసి పంటలను కాపాడాలని బీఆర్ఎస్ అర్వపల్లి మండలాధ్యక్షుడు గుండగాని సోమేశ్ గౌడ్ అన్నారు. మంగళవారం మండల పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన
ఈ నెల 27న హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ బహిరంగ సభకు ప్రతి గ్రామం నుండి పెద్ద ఎత్తున ప్రజలు, కార్యకర్తలు తరలిరావాలని ఆ పార్టీ మండలాధ్యక్షుడు గుండగాని సోమేశ్ గౌడ్ అన్నారు.
ఈ నెల 27న హనుమకొండలోని ఎల్కతుర్తిలో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ బహిరంగ సభకు విద్యార్థులు, యువత, రైతులు, కేసీఆర్ సైనికులందరూ పెద్ద ఎత్తున తరలిరావాలని పార్టీ సూర్యాపేట జిల్లా అర్వపల్లి మండలాధ్యక్షుడు గుం