పంటల సాగులో మొదటిగా నేల ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అత్యంత ముఖ్యమని వ్యవసాయ శాస్త్రవేత్తలు అన్నారు. ఆత్మకూర్.ఎస్ మండల పరిధిలోని ఏపూర్ రైతు వేదికలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా శుక్రవారం నిర్వహించి
వ్యవసాయశాఖ సహకారంతో వచ్చే రెండు నెలల్లో ప్రతి రెవెన్యూ గ్రామం నుంచి ఇద్దరు లేదా ముగ్గురికి నేల ఆరోగ్యంపై స్వచ్ఛంద సేవకులకు శిక్షణ ఇవ్వనున్నట్టు వ్యవసాయ వర్సిటీ ఉపకులపతి అల్దాస్ జానయ్య తెలిపారు.