ప్రిన్సిపాల్స్ సెలక్షన్స్లో ఇప్పటివరకు అమలు చేస్తున్న ఇం టర్వ్యూ విధానాన్ని రద్దు చేస్తామని, సీనియారిటీ ప్రాతిపాదికనే ఎంపిక చేస్తామని సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ సెక్రటరీ సీతాలక్ష్�
గురుకులాల్లో ఇటీవల విద్యార్థుల ఆత్మహత్యలు పెరిగిన నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. విద్యార్థుల్లో ఒత్తిడిని నివారించడంతోపాటు, వారి కదలికలను పర్యవేక్షించేందుకు టీచర్లకు నైట్డ్యూటీలు వేస్తూ సాంఘి